భారత్ జట్టు:
అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దుబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
పాకిస్థాన్ జట్టు:
సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫఖర్ జమాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఖుష్దిల్ షా, మహ్మద్ హారిస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, సాహిబ్జాదా ఫర్హాన్, సామ్ అయ్యూబ్, షాహీన్ షా అఫ్రిది.
ఈ పోరు ఫైనల్లో భారత్-పాకిస్థాన్ తొలిసారి తలపడుతున్న చరిత్రాత్మక ఘట్టం కావడంతో, అభిమానుల్లో ఉత్సాహం, ఉత్కంఠ నెలకొంది.