ఈ ఇంటర్న్షిప్ కార్యక్రమం కేవలం ఒక విభాగానికే పరిమితం కాలేదు. వివిధ రంగాల్లో చదువుతున్న అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా కింది విభాగాల విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది..
• ఇంజనీరింగ్: సివిల్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్.
• ఇతర రంగాలు: డేటా సైన్స్, ఫైనాన్స్, లా, మేనేజ్మెంట్, కామర్స్, మాస్ కమ్యూనికేషన్.
ఈ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు నేరుగా ఎన్హెచ్ఏఐ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు.