రూ.18,000 (కనీస జీతం) : మీ బేసిక్ పే ఇప్పుడు రూ.18,000 అయితే అది రూ.69,000కి పెరుగుతుంది.
రూ.25,000 బేసిక్ పే : ప్రస్తుతం రూ.25,000 బేసిక్ జీతం ఉన్నవారికి కొత్త జీతం రూ.95,750 అవుతుంది.
రూ.30,000 బేసిక్ పే : మీ ప్రస్తుత బేసిక్ పే రూ.30,000 అయితే 8వ వేతన సంఘం తర్వాత ఇది రూ.1,14,900 అవుతుంది.
రూ.40,000 బేసిక్ పే : రూ.40,000 బేసిక్ జీతం ఉన్న ఉద్యోగుల కొత్త జీతం రూ.1,53,200కి చేరుకుంటుంది.
రూ.50,000 బేసిక్ పే : ప్రస్తుతం రూ.50,000 బేసిక్ పే ఉన్నవారి కొత్త జీతం రూ.1,91,500కి పెరుగుతుంది.