ధరల పెంపు తర్వాత దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు కొత్త స్థాయికి చేరుకున్నాయి.
* ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్కు రూ.102.12, డీజిల్ రూ.95.20గా ఉంది.
* ముంబయిలో పెట్రోల్ రూ.111.21, డీజిల్ రూ.97.83 వద్ద కొనసాగుతోంది.
* చెన్నైలో పెట్రోల్ రూ.107.77, డీజిల్ రూ.99.55గా ఉంది.
దక్షిణ భారత రాష్ట్రాల్లో కూడా ధరలు పెరిగాయి. హైదరాబాద్లో పెట్రోల్ రూ.115.58కు చేరగా, డీజిల్ రూ.103.74 వద్ద ఉంది. విజయవాడలో పెట్రోల్ రూ.117.19, డీజిల్ రూ.104.88గా నమోదైంది. గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.117.59, డీజిల్ రూ.105.28కు చేరింది.