జోతిష్యశాస్త్రంలో తరచూ గ్రహాలు మారుతూనే ఉంటాయి. ఈ గ్రహాలు రాశులు, నక్షత్రాలను మార్చుకుంటూ ఉంటాయి. ఈ మార్పు అన్ని రాశులపై ఎఫెక్ట్ చూపిస్తుంది. జూన్ 13వ తేదీన కూడా ఇలాంటి మార్పే ఒకటి జరగనుంది. శుక్రుడు భరణి నక్షత్రంలో సంచరించనున్నాడు. దీని ప్రభావం మూడు రాశులపై చాలా ఎక్కువగా చూపించనుంది. ఆ మూడు రాశుల కష్టాలు మొత్తం తీరిపోయి..అదృష్టం పెరగనుంది.
శుక్ర గ్రహం శుభ పరిస్థితిలో ఉన్నప్పుడు మనిషి జీవితంలో ఆనందం, ధనం, భద్రత వంటి అంశాలు మెరుగౌతాయి. ఇక జూన్ 13న శుక్రుడు భరణి నక్షత్రంలో ప్రవేశించడం వల్ల మూడు రాశులపై విశేష ప్రభావం చూపించనుంది. మరి, ఆ మూడు రాశులేంటో చూద్దామా...