వేద జోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు తరచుగా మారుతూనే ఉంటాయి. ఇలా మారినప్పుడు ఇతర గ్రహాలతో కలిసి శుభ యోగాలు ఏర్పరుస్తూ ఉంటాయి. వేద పంచాంగం ప్రకారం.. మార్చి 2న శుక్రుడు మీన రాశిలోకి అడుగుపెడతాడు. మార్చి 15వ తేదీన సూర్యుడు కూడా మీన రాశిలోకి అడుగుపెడతాడు. దీని కారణంగా ఈ రెండూ కలిసి శుక్రాదిత్య రాజయోగం ఏర్పరుస్తాయి. ఈ రాజయోగం మూడు రాశులకు రెట్టింపు అదృష్టాలను మోసుకురానుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం..