నవంబర్ 28న శని కదలిక ప్రారంభం కావడం వల్ల మొత్తం పన్నెండు రాశులపైనా ప్రభావం ఉండే అవకాశం ఉన్నా, వృషభం, మకరం, కుంభరాశుల వారికి ఇది అదృష్ట ద్వారాలు తెరిచే సమయంగా మారబోతోంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి, కుటుంబ జీవితం, సమాజంలో గౌరవం వంటి అంశాలలో వారికి శుభప్రభావం ఉంటుంది. దీపావళి తర్వాత ప్రారంభమయ్యే ఈ కాలం, ఈ మూడు రాశులవారికి కొత్త ఆశలు, విజయాల దిశగా తీసుకెళ్లనున్నది.
గమనిక: పైన తెలిపిన వివరాలు జ్యోతీష్యులుచెప్పిన సాధారణ సమాచారం ప్రకారం అందించబడింది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించాలి.