శని-శుక్ర రాజయోగం..
జోతిష్యంలో శనిని న్యాయానికి ప్రతీకగా భావిస్తారు. శుక్రుడిని అత్యంత శుభ గ్రహంగా గుర్తిస్తారు. జాతకంలో ఈ రెండు గ్రహాల స్థానం వ్యక్తి వృత్తి జీవితంపైనే కాకుండా ఆ వ్యక్తి భౌతిక సుఖాలపై కూడా ప్రభావం చూపుతుంది.
ప్రస్తుతం శని మీన రాశిలో, శుక్రుడు మిథున రాశిలో ఉన్నాయి. ఈ రాశుల్లో ఉంటేనే ఇతర గ్రహాలతో కలిసి యోగాలు ఏర్పరుస్తూ ఉంటాయి. ఆగస్టు 26 ఉదయం 6:23 కి శుక్ర-శని ఒకరికొకరు 120 డిగ్రీల దూరంలో కలుస్తాయి. ఈ యోగం.. కొన్ని రాశులకు అదృష్టాన్ని మోసుకురానుంది. మరి, ఆ రాశులేంటో చూద్దామా…