జోతిష్యశాస్త్రంలో శని దేవుడిని న్యాయాధిపతి గా పిలుస్తారు. ఒక వ్యక్తి తన జీవితంలో చేసే కర్మలకు తగిన ప్రతిఫలాన్ని ఇచ్చే కాలమే ఏలినాటి శని. సుమారు ఏడున్నర ఏళ్లపాట సాగే ఈ ప్రభావం మనిషిని ఆర్థికంగా,శారీరకంగా, మానసికంగా అనేక పరీక్షలకు గురి చేస్తుంది. ఈ ఏడాది నుంచి 2032 వరకు ఈ ఏలినాటి శని ప్రభావం కారణంగా మూడు రాశులకు సమస్యలు రానున్నాయి. మరి, ఆ మూడు రాశులేంటో చూద్దాం...