జ్యోతిష్య శాస్త్రం ప్రకారం న్యాయ దేవుడైన శనిని అత్యంత శక్తివంతమైన, క్రూరమైన గ్రహంగా పరిగణిస్తారు. ఇది ఒక నిర్దిష్ట కాలానికి శుభ రాశిని మారుస్తుంది. దాదాపు 30 సంవత్సరాల తర్వాత మార్చి 29న శని మీనరాశిలోకి ప్రవేశించింది. మరోవైపు, గ్రహాల యువరాజు బుధుడు ప్రస్తుతం మేషరాశిలో ఉన్నాడు. మే 18న బుధుడు, శని 45 డిగ్రీల వద్ద ఉండి అర్ధకేంద్ర యోగాన్ని సృష్టిస్తాయి. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారికి ప్రతి రంగంలోనూ విజయం, ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆ రాశులెంటో చూద్దాం.