వేద జోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. ఇతర గ్రహాలతో సంయోగాలను ఏర్పరుస్తాయి. దీని ప్రభావాలు మానవ జీవితంపై కనిపిస్తాయి. కాగా.. గ్రహాల అధిపతి అయిన కుజుడు ఫిబ్రవరి 23న కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆల్రెడీ రాహువు అప్పటికే అక్కడే ఉన్నాడు. ఈ మూడు కుంభ రాశిలో కలవడం వల్ల కొన్ని రాశుల తలరాత మారిపోతుంది. నిజానికి రాహు-కేతువులు ఏ రాశుల వారికి అయినా ఒత్తిడి, ఇబ్బందులు తీసుకువస్తాయి. కానీ.. ఈసారి మాత్రం కుజుడు కలయిక కారణంగా కొన్ని రాశుల అదృష్టం పెరగనుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం...