చాలా మంది అన్నీ తమకే తెలుసు అని ఫీలౌతూ ఉంటారు. అలా తమను తాము గొప్ప అని ఫీల్ అయితే పర్వాలేదు కానీ, ఇతరులకు మాత్రం ఏమీ తెలీదు అని అనుకుంటారు. పూర్తిగా స్వార్థ పరులు. అందరి కంటే తమకే అన్నీ తెలుసని నమ్ముతారు. ఎవరికీ ఎలాంటి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని ఫీలౌతుంటారు. తమ ప్రవర్తనతో అందరికీ కోపం తెప్పిస్తారు. జోతిష్యశాస్త్రం ప్రకారం కూడా అలాంటి వ్యక్తిత్వం ఉన్న రాశులు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం…