జోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు నిర్దిష్ట సమయంలో తమ రాశులను మార్చుకుంటూ ఉంటాయి. ఇది శుభ, రాజయోగ ప్రభావాలను కలిగిస్తుంది. నవంబర్ లో గ్రహాల రాశి బుధుడు సంపదను ఇచ్చే శుక్రుడు తో కలయిక ఏర్పడుతోంది. దీని వల్ల లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడుతుంది. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత తుల రాశిలో లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగ ప్రభావం మూడు రాశులపై పడనుంది. ఆ మూడు రాశుల జీవితం స్వర్ణమయం కానుంది. దీనికారణంగా, వారికి ఆర్థిక లాభాలతోపాటు, కెరీర్ అద్భుతంగా మారుతుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం....