LB Nagar Police Station: హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో 77వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున అర్ధరాత్రి 11 గంటల తర్వాత ఓ మహిళను ఇద్దరు పోలీసులు ఠాణాకు తీసుకువచ్చారు. అంతటితో ఆగకుండా సదరు మహిళపై లాఠీలతో దారుణంగా దాడి చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.