పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో చాలా మంది కస్టమర్లు నెమ్మదిగా ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు కదులుతున్నారు. ఇందులో భాగంగా CNG వైపు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు.
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) పలు మోడళ్ల ధరలను 4.3 శాతం వరకు పెంచినట్లు శనివారం తెలిపింది. పెరిగిన ధరలు శనివారం నుంచే అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది.