Lalu Prasad Yadav: లౌడ్స్పీకర్ల వివాదం దేశాన్ని చిన్నాభిన్నం చేయడమే లక్ష్యంగా ఉందని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించారు. "మీరు హనుమాన్ చాలీసా చదవాలనుకుంటే మసీదు దగ్గరికి ఎందుకు వెళ్లాలి?” అని ఆయన ప్రశ్నించారు.
దాణా కేసులో చివరిదైన డొరండా కేసులో ఐదేళ్ల జైలుశిక్ష ఖరారైన ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ.. స్థిరంగానే ఉందని వైద్యులు తెలిపారు.