దివ్యాంగుడైన చిన్నారిని ఇండిగో విమానంలోకి ఎక్కనివ్వకుండా నిరాకరించిన సిబ్బంది ఘటన సోషల్ మీడియాలో చర్చను లేవదీసింది. ఈ ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా స్పందించారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇండిగో సీఈవో రొనొజాయ్ దత్తా స్పందించి.. చిన్నపాటి ప్రశంసగా ఆ బాలుడికి ఎలక్ట్రిక్ వీల్ చైర్ కొనిస్తామని ప్రకటించారు.
దివ్యాంగుడైన చిన్నారిని ఇండిగో విమానంలోకి ఎక్కనివ్వకుండా నిరాకరించిన సిబ్బంది ఘటన సోషల్ మీడియాలో చర్చను లేవదీసింది. ఈ ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా స్పందించారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇండిగో సీఈవో రొనొజాయ్ దత్తా స్పందించి.. చిన్నపాటి ప్రశంసగా ఆ బాలుడికి ఎలక్ట్రిక్ వీల్ చైర్ కొనిస్తామని ప్రకటించారు.