Basara IIIT: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విషాద ఘటన చోటుచేసుకుంది. పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సంగారెడ్డి జిల్లాకు చెందిన బాధితురాలు పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న బాలిక ఇంటి నుంచి క్యాంపస్కు వచ్చిన తర్వాత హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించిందని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.