Pahalgam Attack: ఉగ్రదాడిలో కన్నుమూసిన విశాఖవాసికి చంద్రబాబు నివాళి | Jammu Kashmir | Asianet Telugu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖలో పర్యటించారు. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖ వాసి జె.ఎస్. చంద్రమౌళి భౌతికకాయాన్ని సందర్శించారు. చంద్రమౌళి మృతదేహంపై జాతీయ జెండా కప్పి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.