మంగినపూడి బీచ్ వద్ద స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో పాల్గొన్న మచిలీపట్నం నగర మేయర్

స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మంగినపూడి బీచ్ వద్ద క్లీన్ & క్లీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Naresh Kumar | Updated : Sep 30 2023, 02:08 PM
Share this Video

స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మంగినపూడి బీచ్ వద్ద క్లీన్ & క్లీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలన్నారు.తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలమన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు మాడపాటి విజయలక్ష్మి, శీలం భారతి తదితరులు పాల్గొన్నారు.

Read More

Related Video