జగన్ తన చర్యల ద్వారా తన పతనాన్ని తనే కోరుకుంటున్నాడని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) విమర్శించారు. ప్రిప్లాన్డ్ కాబట్టే అసెంబ్లీలో జగన్ (YS Jagan) ముసిముసి నవ్వులతో తనవాళ్లను సమర్ధిస్తూ వికృతానందం పొందారని అన్నారు.