ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను ప్రారంభిస్తారని ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం తెలిపింది. ఈ పథకం ద్వారా హస్తకళాకారుల సంప్రదాయ నైపుణ్యాల అభ్యాసాన్ని ప్రోత్సహించడం, వారి వృత్తిని బలోపేతం చేయడం ఈ పథకం లక్ష్యంగా, ఈ పథకం కింద ఆర్థిక సాయంతో పాటు రుణ సదుపాయం కూడా అందుబాటులోకి రానుంది.