Lok Sabha Election 2024:సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం జరుగనున్నది. ఈ చివరి సమావేశంలో ప్రధాని మోదీ తన మంత్రులతో ఎలాంటి విషయాలను చర్చించబోతున్నారనేది ప్రాధాన్యత సంతరించుకుంది.