టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తెలంగాణ ఎక్సైజ్ శాఖ సేకరించిన కీలక సమాచారాన్ని కూడా హైకోర్టుకు అందించింది ఎక్సైజ్ శాఖ. ఈ సమాచారాన్నితెలంగాణ హైకోర్టు ఈడీకి అందించింది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన డిజిటల్ రికార్డులను ఈడీకి సమర్పించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరక హైకోర్టులో మెమో దాఖలు చేసింది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసును రాష్ట్ర ప్రభుత్వం తొక్కి పెట్టిందని కాంగ్రెస్ విమర్శించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు ఈడీ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ కు ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను సమర్పించారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో శుక్రవారం నాడు కీలక పరిణామం చోటు చేసుకొంది. ఈడీ అధికారులకు కొన్ని ఆధారాలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమర్పించారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసు (Tollywood Drugs Case) మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) లోతుగా దర్యాప్తు చేస్తుంది. ఈ క్రమంలోనే కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలకమైన డాక్యుమెంట్లను ఇవ్వాలని కోరుతూ ఈడీ అధికారులు ఎక్సైజ్ శాఖకు మరోసారి లేఖ రాశారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ విచారణ పూర్తయ్యింది. కెల్విన్ను ఈడీ కార్యాలయం నుంచి పంపించివేశారు అధికారులు. సుమారు 6 గంటల పాటు కెల్విన్ను ప్రశ్నించారు ఈడీ అధికారులు.