జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో నలుగురు దోషులకు జీవిత ఖైదు, ఐదో దోషికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించింది. టీవీ జర్నలిస్టుగా ఉన్న ఆమె 2008లో హత్యకు గురయ్యారు.