Shivraj Singh Chouhan: మధ్యప్రదేశ్ లో బీజేపీ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. శివరాజ్ సింగ్ స్థానంలో మోహన్ యాదవ్ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. మరోవైపు మాజీ సీఎం శివరాజ్ సింగ్ సంచలన ప్రకటన చేశారు. ఇంతకీ ఏమన్నారంటే..?