మేజర్ సీతా షెల్కే.. సోషల్ మీడియాలో ఈ పేరు ఇప్పుడు మారుమోగుతోంది. మహారాష్ట్రలోని ఓ చిన్న గ్రామం నుంచి వచ్చిన ఆమె కేరళలో వరద బాధితులను కాపాడేందుకు కీలకమైన వంతెన నిర్మాణంలో కీలక బాధ్యతలు వహించారు. అసలు ఎవరీ సీత..? సైన్యంలోకి ఎలా వచ్చారు? వయనాడ్ వరద ప్రాంతంలో సహాయక చర్యల్లో ఆమె పాత్రేంటి..? తదితర ఆసక్తికరమైన అంశాలు ఈ కథనంలో తెలుసుకుందాం...