అయ్యప్ప భక్తులకు శబరిమల ఆలయ నిర్వహకులు గుడ్ న్యూస్ తెెలిపారు. ఇకపై స్వామివారి దర్శనం మరింత ఎక్కువసేపు ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కొత్త పద్దతిలో స్వామిని ఎంతసేపు కనులారా చూడవచ్చో తెలుసా?
Sabarimala : శబరిమల ఆలయానికి వెళ్లే అయ్యప్ప భక్తులకు అలర్ట్. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు, పతనంతిట్ట జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
ప్రతి ఏటా అయ్యప్పను దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఈ విపరీతమైన రద్దీతో అయ్యప్ప దర్శనానికి అత్యల్ప సమయమే కేటాయిస్తున్నారు. ఇకపై స్వామి దర్శనానికి ఎక్కువ టైం దొరికేలా శుభవార్త చెప్పింది శబరిమల దేవస్థానం. ఈ సదుపాయం అందుబాటులోకి రావడానికి దేవాలయానికి కొత్త దారి వేశారు.