ఆర్టిసి బస్సు ప్రమాదానికి గురయి 13మంది ప్రయాణికులు గాయపడటంతో పాటు గేదె మృతిచెందిన ఘటన మహబూబాబాద్ మండల పరిధిలో చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్లోని (Andhra Pradesh) కర్నూలు (kurnool) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. జిల్లాలోని ఎగువ అహోబిలం (Ahobilam) రహదారిలో ఆర్టీసీ బస్సు (RTC Bus) అదుపు తప్పి లోయలో పడింది.