తాండూరు నియోజకవర్గంలో గురువారంనాడు ఉద్రిక్తత నెలకొంది. సాయిపూర్ లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అనుచరులు దొంగఓట్లు వేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఆందోళనకు దిగింది.