Padma Awards 2024: గణతంత్ర దినోత్సవం (Republic Day celebrations)సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను (Padma Awards 2024) ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు చేసిన వారిని పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీలతో సత్కరించనున్నది. ఈ ఏడాది మొత్తం 132 మందికి పురస్కారాలు ప్రకటించగా.. వీటిలో ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి. పద్మ అవార్డు గ్రహీతల పూర్తి జాబితా..