సూపర్ స్టార్ మహేశ్ బాబు - నమ్రతా శిరోద్కర్ వివాహామై నేటికి 17 సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా మహేశ్ బాబు, నమ్రతా ఒకరికొకరు విషేస్ తెలుపుకున్నారు. తమ జీవితంలోని మధుర క్షణాలను అభిమానులతో పంచుకున్నారు.