మయన్మార్ లో నేటి ఉదయం భూకంపం వచ్చింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.7గా నమోదు అయ్యింది. ఈ భూకంపం వల్ల సంభవించిన ప్రకంపనలతో కెంగ్ తుంగ్ సిటీ వణికిపోయింది.