ధ్యానం మనసును ప్రశాంతంగా ఉంచడంతో పాటు చాలా సమస్యలను దూరం చేస్తుంది. ధ్యానం చేయడానికి గంటలకొద్దీ సమయం అవసరం లేదంటున్నారు నిపుణులు. ప్రతిరోజు 5 నిమిషాలపాటు ధ్యానం చేస్తే చాలా లాభాలున్నాయని చెబుతున్నారు. మరి ధ్యానం వల్ల కలిగే లాభాలేంటో చూద్దామా..