Macron India Visit: భారత దేశ 75వ గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అధ్యక్షుడు మాక్రాన్ గురువారం బారత్ కు చేరుకున్నారు.