భారత్ లో ఒక రైలులో ప్రయాణిస్తే దాదాపు దేశమంతా కవర్ చేయొచ్చు. 15 రాష్ట్రాల గుండా 3,686 కి.మీ. దూరాన్ని 73 గంటల్లో పూర్తి చేసే ఆ సర్వీసే.. భారతదేశపు నవయుగ ఎక్స్ప్రెస్. ఈ రైలు జమ్మూ కాశ్మీర్ను ఇతర భారతీయ రాష్ట్రాలతో కలిపే అతి పొడవైన మార్గాలలో ఒకటి.