Prof. Kodandaram: తెలంగాణలో మళ్లి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే చిప్ప చేతికి వస్తదని, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ పేర్కొన్నారు.