హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు చెందిన కొందరు గోవాలో భర్త్ డే పార్టీ చేసుకుని తిరిగివస్తూ కర్ణాటకలో బస్సు ప్రమాదానికి గురయిన విషయం తెలిసిందే.