communal violence : ఈద్ సందర్భంగా మతపరమైన హింస చెలరేగినప్పటి నుండి జోధ్పూర్ నగరం కర్ఫ్యూలో ఉంది. ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు ఉండటంతో హింసాత్మక నగరంలోని 10 ప్రాంతాల్లో కర్ఫ్యూ మే 8 అర్ధరాత్రి 12 గంటల వరకు పొడిగించారు.
Ministry of Home Affairs: రాజస్థాన్ లోని జోధ్పూర్ లో ఈద్, పరశురామ జయంతి ఉత్సవాల సందర్భంగా మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోం శాఖ ఆయా పరిస్థితులపై నివేదిక కోరింది.