కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు. 15 నిమిషాలపాటు సమావేశమయ్యారు. ఇందులో తెలంగాణ కాంగ్రెస్ గురించి చర్చించినట్టు తెలిసింది.