ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఒడిశాలోని పలు ఆలయాల్లో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ఆలయంలో ఆమె స్వయంగా గుడి ప్రాంగణాన్ని శుభ్రం చేశారు.