ఛత్తీస్గఢ్లో మరోసారి తుపాకుల మోత మోగింది. భద్రతా బలగాలు, నక్సలైట్లకు మధ్య పరస్పర కాల్పులు జరిగాయి. ఇందులో 16 మంది చనిపోగా ఇద్దరు గాయపడ్డారు.