Chhattisgarh: వచ్చే ఏడాది ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఇప్పటి నుంచే ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించింది. ఛత్తీస్గఢ్ బీజేపీ నేతలు ఢిల్లీలో కమళం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. పార్టీ భవిష్యత్తు వ్యూహంపై సమావేశంలో చర్చ జరిగింది.