కలియుగదైవం తిరుమల వెంకటేశ్వరస్వామి భక్తిప్రపత్తులతో కొలిచి తిరిగి ఇళ్లకు బయలుదేరిన కొందరు అనంతపురం జిల్లాకు చెందిన భక్తులు రోడ్డుప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనాస్ధలంలోనే మరణించగా మరో 12మంది తీవ్రంగా గాయపడ్డారు.