అమృత్పాల్ సింగ్ అరెస్టు గురించి పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమృత్పాల్ సింగ్ను మార్చి 18వ తేదీనే అరెస్టు చేసేవాళ్లమని, కానీ, రక్తాపాతాన్ని నివారించడానికి అప్పుడు చేయలేదని వివరించారు. ఇప్పుడు ఒక్క బుల్లెట్ కాల్చకుండానే అమృత్పాల్ను అరెస్టు చేశామని తెలిపారు.