మహారాష్ట్రలో మరో నగరం పేరు మార్చనున్నట్టు సీఎం ఏకనాథ్ షిండే ప్రకటన చేశారు. ఇప్పటికే ఔరంగాబాద్ పేరును ‘ఛత్రపతి శంభాజీ నగర్’గా, ఉస్మానాబాద్ నగరానికి ‘ధరాశివ్’గా పేరు మార్చిన విషయం తెలిసిందే. తాజాగా అహ్మద్నగర్ జిల్లా పేరును మార్చనున్నారు.