Abhishek Banerjee: హిందువులు, ముస్లింలు, సిక్కులు అనే తేడా లేకుండా బీజేపీ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అన్నారు. హిందువులు ఆపదలో ఉన్నారని కొందరు, ముస్లింలు ఆపదలో ఉన్నారని మరికొందరు దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.