మార్కెట్లో ప్రస్తుతం 5జి ఫోన్ లకు చాలా డిమాండ్ ఉంది. ప్రధానంగా 5జి నెట్ వర్క్ దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరిస్తున్న నేపథ్యంలో, 5జి ఫోన్లకు చాలా డిమాండ్ పెరిగింది. దీని దృష్టిలో ఉంచుకొని చాలా కంపెనీలో అతి తక్కువ ధరకే బడ్జెట్ రేంజ్ లో స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. మీ బడ్జెట్ కేవలం 15 వేల రూపాయలు అయినట్లయితే మీ ముందు బడ్జెట్ రేంజ్ లో 5జి స్మార్ట్ ఫోన్ లను అందుబాటులో ఉంచడం జరిగింది. వీటిలో మీకు నచ్చిన ఫోను ఎంపిక చేసుకోవచ్చు.
ఈ స్మార్ట్ఫోన్ ధర INR 17,499గా నిర్ణయించగా, జూన్ 15 నుండి Flipkart, OPPO ఆన్లైన్ స్టోర్ మరియు మెయిన్లైన్ రిటైల్ అవుట్లెట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.
మొదటి 5G స్మార్ట్ఫోన్ భారతదేశంలో 24 ఫిబ్రవరి 2020న ప్రారంభించారు. ఈ స్మార్ట్ఫోన్ రియల్ మీ ఎక్స్50ప్రొ. రియల్ మీ ఎక్స్50ప్రొ భారతదేశంలో రూ 44,999 ప్రారంభ ధరతో ప్రవేశపెట్టారు.
గత సంవత్సరం లావా మొదటిసారిగా లావా అగ్ని 5జి (lava agni 5g) ఫోన్ను లాంచ్ చేసింది, ఈ ఫోన్ భారతీయ కంపెనీ విడుదల చేసిన మొదటి 5G ఫోన్. మరోవైపు మైక్రోమ్యాక్స్ ఇంకా 5జిలోకి ప్రవేశించలేదు,