రూ. 2,000 నోట్లను రద్దు చేస్తామని ఆర్బీఐ శుక్రవారం సంచలన ప్రకటన చేసింది. మార్చి 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు వీటిని బ్యాంకుల్లో మార్పిడి లేదా డిపాజిట్ చేసుకోవచ్చని తెలిపింది. 2016లోనే అందుబాటులోకి తెచ్చిన ఈ నోట్లను ఇప్పుడు ఎందుకు రద్దు చేయాలని నిర్ణయించుకుంది? ఆర్బీఐ ఏమని వివరణ ఇచ్చింది?