నగ్నంగా కియారా అద్వానీ ఫోటో షూట్.. బీచ్లో ఇలా చూస్తే చెమటలు పట్టాల్సిందే!
మహేష్ హీరోయిన్ కియారా అద్వానీ ఫోటో షూట్లతో రెచ్చిపోయింది. అది మామూలు ఫోటో షూట్ కాదు, ఏకంగా బీచ్లో నగ్నంగా పోజులిచ్చి షాక్ ఇచ్చింది. కియారా హాట్ హాట్ అందాలు కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తున్నాయి.
కియారా అద్వానీ గతేడాది కూడా న్యూడ్ పోజులతో సంచలనం క్రియేట్ చేసింది. జస్ట్ పెద్ద ఆకుని తన అందాలకు అడ్డుగా పెట్టుకుని ఇచ్చిన పోజు సెన్సేషనల్గా మారింది.
ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ డబూ రత్నాని 2021 క్యాలెండర్ కోసం కియారా ఇలా నగ్నంగా పోజులిచ్చింది.
బీచ్లో ఇసుకపై నగ్నంగా పడుకుని కియారా ఇచ్చిన పోజు ఇప్పుడు కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. ఎంత సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అయితే మాత్రం ఈ రేంజ్లో ఫోటోకి పోజులివ్వాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్.
ఇక నెటిజన్లు మాత్రం పండగా చేసుకుంటున్నారు.వరుసగా బాలీవుడ్ సెలబ్రిటీలు ఇలా హాట్ పోజులతో పిచ్చెక్కిస్తుండటంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఈ సందర్భంగా డబూ రత్నానితోపాటు వారి పిల్లలతోనూ ఫోటోలు దిగింది కియారా. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ప్రస్తుతం కియారా `షేర్షా`, `భూల్ భులైయ్యా 2`, `జగ్ జుగ్ జీయో`, `మిస్టర్ లేలే` చిత్రాల్లో నటిస్తుంది కియారా.
మరోవైపు తెలుగులోకి మరోసారి కియారాని తీసుకురావాలని భావిస్తున్నారు మేకర్.
ఎన్టీఆర్, కొరటాల చిత్రంలో, రామ్చరణ్, శంకర్ చిత్రంలో, అలాగే మహేష్ చిత్రానికి కూడా కియారా పేరు వినిపిస్తుంది.
మరి మళ్లీ తెలుగులోకి వస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. కాగా కియారా తెలుగులో గతంలో మహేష్తో `భరత్ అనే నేను`, రామ్చరణ్తో `వినయ విధేయ రామ`లో నటించిన విషయం తెలిసిందే.
కియారా గ్లామర్ ఫోటోలు.
కియారా గ్లామర్ ఫోటోలు.
కియారా గ్లామర్ ఫోటోలు.
కియారా గ్లామర్ ఫోటోలు.
కియారా గ్లామర్ ఫోటోలు.
కియారా గ్లామర్ ఫోటోలు.
కియారా గ్లామర్ ఫోటోలు.